రంజాన్ రోజున 10 వ తరగతి పరీక్షలు నిర్వహించడం ముస్లింల హక్కులను హరించడమే

రంజాన్

           చిత్తూరు ( జనస్వరం ) : చిత్తూరు జిల్లా జనసేనపార్టీ కార్యదర్శి ఎం. నాసీర్ మాట్లాడుతూ 30 రోజుల పాటు ఎంతో క్లిష్టమయినా సరే సహనం, నిష్ఠతో  ఉపవాసం ఉంటూ చివరగా ప్రతి ముస్లిం రంజాన్ పండుగను ఎంతో ఉల్లాసంతో జరుపుకుంటారు. రంజాన్ పండుగ ముస్లింలకు ఎంతో ప్రత్యేకమయినదని అన్నారు. అటువంటి రంజాన్ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం యధావిధిగా 10 వ తరగతి పరీక్షలు నిర్వహించబడును అని సర్కులర్ రిలీజ్ చేయడం ఎంతో సిగ్గుచేటు, ఇది ముస్లింల హక్కులను కాలేద్రోయటమే అని అన్నారు.  వైస్సార్సీపీ ప్రభుత్వంలో మైనారిటీ లను ఒక ఓటర్ గానే చూస్తున్నారు, ముస్లింలకు ఎంతో ప్రత్యేకమయిన రంజాన్ రోజున నిర్వహిస్తున్న 10 వ తరగతి పరీక్షను వాయిదా వేయాల్సిందిగా జనసేన పార్టీ తరపున కోరుతున్నామని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way