Logo
Date of Publish : 14 October 2020, 3:41 pm
Editor : Sake Naresh

మహిళాజాతిపై జరుగుతున్న అకృత్యాలు, అఘాయిత్యాలపై జనసేనపార్టీ మహిళా విభాగం తరుపున ఎస్పీ గారికి ఫిర్యాదు

మహిళాజాతిపై జరుగుతున్న అకృత్యాలు, అఘాయిత్యాలపై జనసేనపార్టీ మహిళా విభాగం తరుపున ఎస్పీ గారికి ఫిర్యాదు 

                          సోషల్ మీడియా లో దీపిక కడారి అనే మహిళ చేసిన అసందర్భ వాక్యాలుకు గాను మరియు తూర్పుగోదావరిజిల్లా వ్యాప్తంగా మహిళాజాతిపై జరుగుతున్న అకృత్యాలు, అఘాయిత్యాలపై జనసేనపార్టీ మహిళావిభాగం తరుపున ex-మేయర్ శ్రీమతి సరోజ పొలసపల్లి గారు మర్యాదపూర్వకంగా SP గారిని కలిశారు. అలాగే వీరమహిళలు జయ లక్ష్మి ముత్యాల, కృష్ణవేణి సుంకర, రమ్య జ్యోతి పిల్లా, జ్యోతి దాలే, కాశీ రాణి గార్లతో జిల్లా SP గారికి వినతి పత్రం అందించి, పోలీస్ వారు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ తరుపున సరోజ గారు కోరారు. అలాంటి ప్రజా చైతన్య కార్యక్రమాల్లో మేము కూడా మీరు చేసే కార్యక్రమాలకు వీరమహిళల తరువున మా వంతు సహకారం అందిస్తాం అని తెలియజేసారు. SP గారు సానుకూలంగా స్పందించి సత్వరమే పటిష్ట చర్యలు తీసుకుంటాము అని హామీ ఇచ్చారు అని ex-మేయర్ సరోజ గారు తెలియజేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com