Search
Close this search box.
Search
Close this search box.

ఫ్లెక్సీలు చింపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు

ఫ్లెక్సీలు

         జగ్గయ్యపేట ( జనస్వరం ) : జగ్గయ్యపేట నియోజకవర్గంలో కంభంపాడు, దాములూరు, నందిగామ నియోజకవర్గంలో కేసరా, చందర్లపాడు, ముప్పాలా తదితర గ్రామాలలో గుర్తుతెలియని దుండగులు జనసేన పార్టీ ఫ్లెక్సీలు చింపుతున్నారు. అలాంటి వారిపై సమగ్ర విచారణ జరిపించి వారిని కఠినంగా శిక్షించాలని జగ్గయ్యపేట నియోజకవర్గం దాములూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ తరువాత నందిగామ DSP గారికి మరియు నందిగామ CI కనకరాజు గారికి వినతిపత్రం అందించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ బొలియశెట్టి శ్రీకాంత్ గారు, జిల్లా సంయుక్త కార్యదర్శి మురళీకృష్ణ  మరియు జగ్గయ్యపేట, నందిగామ జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way