వర్షాల వల్ల దెబ్బతిన్న మొక్కజొన్న పంట రైతులకు నష్టపరిహారం అందించాలి : జనసేన నాయకురాలు కాంతిశ్రీ

     లావేరు, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లాలో గత 10 రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా మొక్కజొన్న, ఇతర పంటలు పూర్తిగా నాశనం అయిపోయాని మొక్కజొన్న ఎకరానికి పాతిక నుంచి 30 వేల రూపాయలు పెట్టుబడి పెట్టగా ఆ డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదని ఎచ్చెర్ల జనసేన నాయకురాలు కాంతిశ్రీ కి రైతులు వివరించడం జరిగింది.  ఈ విషయంపై లావేరు గ్రామపంచాయతీ నుంచి రైతులు, ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతిశ్రీ  కలెక్టర్ ఆఫీసుకు వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ తగు చర్యలు తీసుకుంటామని రైతులుకు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేనపార్టీ నాయకురాలు కాంతిశ్రీ మాట్లాడుతూ రైతులకు మేలు జరిగేలా చూడాలని కలెక్టర్ కి చెప్పడం జరిగిందని, దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way