Logo
Date of Publish : 17 February 2022, 5:22 am
Editor : Sake Naresh

కమిషనర్ భాను ప్రకాష్ ని వెంటనే బదిలీ చేయాలి : జనసేన నాయకులు గోగన ఆదిశేషు

    బాపట్ల, (జనస్వరం) : గుంటూరు జిల్లా బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికులు గోగన ఆదిశేషు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ బాపట్ల పట్టణ పరిధిలోని మురుగు కాలవలలొ మురుగు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతుందని, మున్సిపల్ ఆఫీస్ ఎదురు ఉన్న మురుగు కాలువలు చెత్త పూడుకుపోయి దోమకాటు వల్ల జ్వరాలు వస్తూ ఇబ్బందులు పడుతున్న పట్టణంలోని దివ్యాంగులు వృద్ధులు ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కమీషనర్ పట్టీపట్టనట్లుగా చూస్తూ ఉన్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వము బాపట్ల మున్సిపల్ కమిషనర్ భాను ప్రకాష్ గారిని వెంటనే బదిలీ చేయవలసిందిగా జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, గంటా నాగమల్లేశ్వరరావు, దేవి రెడ్డి శ్రీనివాసరావు, షేక్ సుభాని, దండు వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com