Search
Close this search box.
Search
Close this search box.

గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ కల్యాణ మహోత్సవానికి రండి

– ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ ను ఆహ్వానించిన అడవిరావులపాడు గ్రామ కమిటీ పెద్దలు, జనసేన పార్టీ నాయకులు
           నందిగామ, (జనస్వరం) : అడవిరావులపాడు గ్రామంలో వేం చేసియున్న శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ కల్యాణ మహోత్సవనికి ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ కు అడవిరావులపాడు గ్రామ కమిటీ పెద్దలు, జనసేన పార్టీ నాయకులు సోమవారం ఆహ్వానం పలికారు. అనంతరం అన్నదాన కార్యక్రమానికి బొలియశెట్టి శ్రీకాంత్ రూ.20 వేల చెక్కును కమిటీ పెద్దలు, జనసేన పార్టీ నాయకులకు అందజేశారు. కార్యక్రమంలో జనసేనపార్టీ చందర్లపాడు మండల అధ్యక్షులు సుధాకర్, నందిగామ రూరల్ మండల అధ్యక్షులు రాము, ఎస్.సత్యనారాయణ, కాపు నాయకులు, జనసేనపార్టీ నాయకులు ఆకుల వెంకట్రావు, రామిశెట్టి గురునాథం, బండారు కోటేశ్వరరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way