Search
Close this search box.
Search
Close this search box.

కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

      అనంతపురం రూరల్ ( జనస్వరం ) : అనంతపురం రూరల్‌ మండల పరిధిలోని కందుకూరు, మన్నేల గ్రామపంచాయతీ నందు స్వచ్భత హి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి నరసింహారెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌, పంచాయతీ రాజ్‌ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ పరిధిలోని పారిశుద్ధ్యం మీద అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. పాఠశాలలోని విద్యార్థులు, పంచాయతీ ప్రజలచే మానవహారం చేపట్టారు. అనంతరం వీరందరిచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌, ఎంపీటీసీ, పాలకవర్గం సభ్యులు, సచివాలయం సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ఐక్య సంఘం సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
IMG-20240901-WA0142
టీమ్ రాజకీయం ఆధ్వర్యంలో జనసేనాని జన్మదిన సందర్భంగా వనమహోత్సవ కార్యక్రమం
IMG-20240901-WA0082
యూఏఈ అజ్మాన్ మైత్రి ఫామ్ లో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way