Logo
Date of Publish : 25 December 2025, 7:04 pm
Editor : Sake Naresh

క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, ఐక్యతకు ప్రతీక – “రాక్” సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శిఖా శాంసన్.

క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, ఐక్యతకు ప్రతీక - "రాక్" సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శిఖా శాంసన్.

సత్తెనపల్లి,డిసెంబర్25.(జనస్వరం)

క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, ఐక్యతకు ప్రతీక అని లోక రక్షకుడైన ఏసుక్రీస్తు జన్మించిన పవిత్ర దినమని రాక్ సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు శిఖా శాంసన్ అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సత్తెనపల్లి పట్టణంలోని నిరాశ్రయులకు,దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు.

లోకానికి శాంతిని, ప్రేమను, కరుణను పంచడమే క్రీస్తు బోధనలు సారాంశమని ఆయన గుర్తు చేశారు.అన్ని మతాల పండుగలను సమానంగా గౌరవిస్తూ ఐక్యత ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాక్ సేవా సంస్థ కార్యకర్తలు సాల్మన్, రమేష్,మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com