చంద్రగిరి నియోజకవర్గంలో మండల కమిటీ నిర్మాణ ప్రక్రియను ప్రారంభించిన చిత్తూరు జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు Dr పసుపులేటి హరిప్రసాద్

     తిరుపతి, (జనస్వరం) : చంద్రగిరి నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షులు డా పసుపులేటి హరిప్రసాద్ గారి ఆదేశాల మేరకు, నియోజకవర్గ నాయకులు శ్రీ దేవర మనోహర, మండల అధ్యక్షులు రాయల్ వెంకట్ గారి ఆధ్వర్యంలో తిరుపతి రూరల్ మండలంలో మండల కమిటీ ఎంపిక ప్రక్రియ సమావేశం నిర్వహించి మండల కమిటీ సభ్యులను ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేనాని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని 2024 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడటమే ధ్యేయంగా, పార్టీ మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్న జిల్లా కార్యవర్గమని ఇందులో భాగంగా ఈరోజు తిరుపతి రూరల్ మండలం, తిరుచానూరు పంచాయితీలో మండల కమిటీ ప్రక్రియ నిర్వహించారు. అలాగే ఏ విధమైన సమస్యపై ప్రజల తరపున పోరాడటానికి జనసేనపార్టీ అండగ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, చిత్తూరు జిల్లా లీగల్ విభాగం ఉపాధ్యక్షురాలు శ్రీమతి కంచి శ్యామల, జిల్లా కమిటీ జనరల్ సెక్రెటరీ చిన్నా రాయల్, సంయుక్త కార్యదర్శి కీర్తన, దండు లక్ష్మీపతి, రాంబాబు, ఆషా, ప్రతాప్ రెడ్డి, నరేష్, మురళి, పవన్, సాయి, మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way