Search
Close this search box.
Search
Close this search box.

చనిపోయిన జనసేన కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన చిత్తూరు జిల్లా జనసేన నాయకులు

    మదనపల్లె, (జనస్వరం) : జనసేన పార్టీ మదనపల్లె నియోజగవర్గ జనసేన కార్యకర్త కంభం మధు గత నెలలో  చిత్తూరు కొత్తపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ PAC సభ్యులు చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్, రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామ్ దాస్ చౌదరి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి జనసేన పార్టీ USA NRI‘s తరుపున శ్రీమతి రంగిశెట్టి శైలజ, అనిశెట్టి స్వామి, వారి మిత్ర బృందం తరుపున జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం ఆర్ధిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు జంగాల శివరాం, శ్రీమతి దారం అనిత, రాష్ట్ర చేనేత విభాగం కమిటీ సభ్యులు అడపా సురేంద్ర, జిల్లా సంయుక్త కార్యదర్శి గజ్జెల రెడ్డెప్ప, మదనపల్లె పట్టణ కమిటీ సభ్యులు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way