Logo
Date of Publish : 07 August 2020, 5:58 am
Editor : Sake Naresh

చిరంజీవి యువత గౌరవ అధ్యక్షులు గారితల్లి సుశీలమ్మ ప్రధమ వర్థంతి సందర్భంగా సీలింగ్ ఫ్యాన్స్ వితరణ చేసిన జనసైనికులు

చిరంజీవి యువత గౌరవ అధ్యక్షులు రాజ్ కుమార్  గారితల్లి సుశీలమ్మ ప్రధమ వర్థంతి సందర్భంగా సీలింగ్ ఫ్యాన్స్ వితరణ చేసిన జనసైనికులు

    చిరంజీవి యువత గౌరవ అధ్యక్షులు A.రాజ్ కుమార్  గారితల్లి సుశీలమ్మ ప్రధమ వర్థంతి సందర్భంగా నెల్లూరు నగరం లోని గీతమయి వృద్ధ ఆశ్రమ౦ వారికి 10 సీలింగ్ ఫ్యాన్లులు ఇవ్వడం జరిగింది. కరోనా లాక్ డౌన్ వల్ల రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు బదులుగా చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు చేతుల మీద ఆశ్రమ నిర్వహుకులు పాండుకి  సీలింగ్ ఫ్యాన్స్ అందజేశారు. కొట్టే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సుశీలమ్మ గారు మంచి సేవా భావాలు గల పిల్లలని జన్మనిచ్చారని అన్నారు. ఈ వృద్ధ ఆశ్రమము లో పెద్దల ఆశీస్సులు ఉండాలని, సుశీలమ్మ ఆత్మ శాంతి కలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొట్టే వెంకటేశ్వర్లు,  p. హరిక్రిష్ణ, మురళి, ఉదయ్ ఆశ్రమ నిర్వహకుడు పాండు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com