Logo
Date of Publish : 22 March 2023, 4:12 pm
Editor : Sake Naresh

అనారోగ్యంతో ఉన్న పాపకు చికిత్స నిమిత్తం ఆర్థిక సాయం అందించిన చిల్లపల్లి శ్రీనివాసరావు

          మంగళగిరి ( జనస్వరం ) : మంగళగిరి రత్నాల చెరువుకి చెందిన దుర్గ రావు వాళ్ళ పాపకి ఈ మధ్య కొత్తగా వచ్చిన వైరస్ సోకి నిమోనియాగా మారి ఊపితిత్తులు నిమ్ము చేరడం జరిగింది. ఇమ్మిడియట్ గా ట్రీట్మెంట్ చెయ్యాలి కనీసం 7 నుండి 8 లక్షలు వరకు ఖర్చు అవుతుందని విజయవాడ రెయిన్బో హాస్పిటల్ డాక్టర్స్ చెప్పడo జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పాపను  హాస్పిటల్ కి వెళ్లి జనసేన పార్టీ తరపున చికిత్స నిమిత్తం ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు గారు ఆ పాప కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ పాప చికిత్స నిమిత్తం ఎటువంటి సహాయం అవసరం అయిన జనసేన పార్టీ మీ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. అలాగే, పాప చికిత్స నిమిత్తం ఆర్థిక సాయం అందించిన జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకు, వీర మహిళలకు చిల్లపల్లి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com