Logo
Date of Publish : 08 April 2022, 9:47 am
Editor : Sake Naresh

U1 రిజర్వడ్ జోన్ రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన జనసేన పార్టీ చేనేత వికాస విభాగ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు

   తాడేపల్లి, (జనస్వరం) : గుంటూరు జిల్లా తాడేపల్లి మండల కుంచనపల్లి, కొలనుకొండ పరిధిలో ఉన్న ( U1 రిజర్వడ్ జోన్) రైతులు తలపెట్టిన రిలే నిరాహార దీక్షకు జనసేన పార్టీ చేనేత వికాస విభాగ చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్  చిల్లపల్లి శ్రీనివాసరావు మద్దతుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అయ్యా రామకృష్ణారెడ్డి రాజకీయ కోణంలో ఆలోచించకుండా ఈ సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని ( U1 రిజర్వడ్ జోన్ ) ఎత్తివేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చేనేత వికాస విభాగ చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, జనసేన పార్టీ రాష్ట్ర IT విభాగం సభ్యులు చవ్వాకుల కోటేష్ బాబు, మరియు తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు ( SNR ), గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, మరియు శెట్టి రామకృష్ణ, గంజి రమేష్, మున్నా, శ్రీనివాస్, రాజారమేష్, వేణుదుర్గ, షఫీ, నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com