U1 రిజర్వడ్ జోన్ రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన జనసేన పార్టీ చేనేత వికాస విభాగ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు

   తాడేపల్లి, (జనస్వరం) : గుంటూరు జిల్లా తాడేపల్లి మండల కుంచనపల్లి, కొలనుకొండ పరిధిలో ఉన్న ( U1 రిజర్వడ్ జోన్) రైతులు తలపెట్టిన రిలే నిరాహార దీక్షకు జనసేన పార్టీ చేనేత వికాస విభాగ చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్  చిల్లపల్లి శ్రీనివాసరావు మద్దతుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అయ్యా రామకృష్ణారెడ్డి రాజకీయ కోణంలో ఆలోచించకుండా ఈ సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని ( U1 రిజర్వడ్ జోన్ ) ఎత్తివేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చేనేత వికాస విభాగ చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, జనసేన పార్టీ రాష్ట్ర IT విభాగం సభ్యులు చవ్వాకుల కోటేష్ బాబు, మరియు తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు ( SNR ), గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, మరియు శెట్టి రామకృష్ణ, గంజి రమేష్, మున్నా, శ్రీనివాస్, రాజారమేష్, వేణుదుర్గ, షఫీ, నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way