Logo
Date of Publish : 11 September 2023, 10:04 pm
Editor : Sake Naresh

పరిటాల శ్రీరామ్ ను పరామర్శించి సంఘీభావం తెలియజేసిన చిలకం మధుసూదన్ రెడ్డి

      ధర్మవరం ( జనస్వరం ) : తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నటువంటి టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ను, నాయకులను మరియు జనసేన పార్టీ నాయకులను అరెస్టు చేయడంతో విషయం తెలుసుకున్న చిలకం మధుసూదన్ రెడ్డి విజయవాడ నుంచి నేరుగా ధర్మవరం పోలీస్ స్టేషన్ కు విచ్చేసి వారిని పరామర్శించడం సంఘీభావం తెలియజేయడం జరిగింది. అనంతరం మీడియా ముఖంగా మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి, జనసేన నాయకులు శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే ఈ వైసీపీ ప్రభుత్వం పోలీస్ సిబ్బందిని ఉపయోగించుకుని ఈ ప్రభుత్వం అరెస్టులు చేయిస్తుందని ప్రజలు అన్ని గమనిస్తున్నారని తొందరలోనే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని అన్నారు. ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి ఆధ్వర్యంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఈ వైసీపీ పార్టీ వాళ్లు అపహస్యం చేస్తున్నారని విమర్శించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com