Logo
Date of Publish : 21 February 2023, 6:21 am
Editor : Sake Naresh

విద్యుత్‌ ఫోల్‌ కోసం చిలకం మధుసూదన్‌రెడ్డి ఆర్థిక సాయం

       ధర్మవరం ( జనస్వరం ) : సేవ్ ధర్మవరం కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌ రెడ్డి స్థానిక సిపిఐ కొట్టాల పరిసర ప్రాంతాల్లో ఇటీవల పర్యటించారు. ప్రజల నుంచి పలు సమస్యలను అడిగి తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌ రెడ్డి సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తన నివాసంలో సిపిఐ కొట్టాలకు చెందిన రంగం రామాంజనవ్ము ఇంటిలో విద్యుత్‌ సౌకర్యం లేదని చిలకం మధుసూదన్‌ రెడ్డికి తెలియజేసింది. దీంతో సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయగా మీ సొంత ఖర్చుతో విద్యుత్‌ పోల్‌ను ఏర్పాటు చేయించుకుంటే విద్యుత్‌ సౌకర్యాన్ని కల్పిస్తామని విద్యుత్‌ అధికారులు సమాధానం ఇచ్చారు. దీంతో చిలకం మధుసూదన్‌ రెడ్డి తన నివాసంలో రంగం రామాంజనమ్మ దంపతులకు రూ 10 వేల రూపాయలను అందజేసి అవసరమైతే మరింత ఆర్థిక సాయం అందజేస్తానని హామీ ఇచ్చారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com