Logo
Date of Publish : 08 October 2021, 6:58 am
Editor : Sake Naresh

ఉత్తరాంధ్ర జనసేన ఆలయ పరిరక్షణ కమిటీల ఏర్పాటు నియామక పత్రాలను అందించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు

                విశాఖపట్నం ( జనస్వరం ) :  జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ ఆదేశాల మేరకు గురువారం ఆలయ పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. మాధవధార వుడా కాలనీలోని పార్టీ ఉత్తరాంధ్ర కార్యాలయంలో కొత్త కమిటీ సభ్యులను నియమించి ఉత్తర్వులను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బొలిశెట్టి సత్య, టి.శివశంకర్‌, నాయకులు భాస్కర్‌ల చేతుల మీదుగా అందజేశారు. సింహాచలం దేవస్థానం, వన్‌టౌన్‌ కనకమహాలక్ష్మి తదితర మందిరాలకు కమిటీ సభ్యులను నియమించారు. ఒక్కో మందిరానికి ఒక్కొక్కరినీ షాడో కమిటీల పేరుతో నియామక పత్రాలు అందించారు. ఆలయాలకు సంబంధించిన నిబంధనలకు వ్యతిరేకంగా చర్యలు, లొసుగులపై ఈ కమిటీలు పోరాడనున్నాయి. కమిటీ సభ్యులంతా బాధ్యతలకు లోబడి పనిచేయాలని నాయకులు సూచించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com