గుంతలు పడ్డ రోడ్లుకు మరమ్మతులు చేస్తున్న చెట్టుపల్లి గ్రామ జనసైనికులు

     నర్సీపట్నం, (జనస్వరం) : నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పెద్ద బొడ్డేపల్లి నుండి చోడవరం రోడ్డు మార్గంలో చెట్టుపల్లి ఊరికి దగ్గరలో రోడ్డు గుంతలు పడి, ఇప్పటికే ప్రమాదాలు జరిగి కొంతమందికి దెబ్బలు తగలడం జరిగిందని, ఈ పరిస్థితిని చూసి చెట్టుపల్లి జనసేన పార్టీ వారు నర్సీపట్నం జనసేన పార్టీ వారి నాయకుల సహాయ సహకారాలతో రోడ్డు రిపేరు చేయడం జరిగిందని చెట్టుపల్లి జనసైనికులు తెలియజేశారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ఇది వరకు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు రోడ్లు బాగు చెయ్యకపోతే మేమే చేస్తాం అన్న మాట ప్రకారం ఈరోజు మా గ్రామంలో మా అధినేత అక్టోబర్ రెండవ తారీకున చేస్తున్నప్పటికీ ముందుగానే చేయటం, సహాయం చేయడంలో జనసేన పార్టీ ముందుంటుంది  అని చెట్టుపల్లి జనసైనికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెట్టుపల్లి జనసైనికులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way