Logo
Date of Publish : 03 August 2021, 3:43 am
Editor : Sake Naresh

క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కోసం జిల్లా జనసేన నాయకులతో చర్చించిన చెన్నేకొత్తపల్లి పార్టీ సభ్యులు

      చెన్నేకొత్తపల్లి (జనస్వరం) :  రాప్తాడు నియోజకవర్గం బసంపల్లి గ్రామ జనసేన పార్టీ సభ్యులు, జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన రెడ్డి గారిని మరియు అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీటి.సి. వరుణ్‌ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే క్షేత్ర స్టాయిలో ఉన్న సమస్యల గురించి వివరించారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ సిద్దాంతాలను, పవన్‌కళ్యాణ్‌ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లెలా ప్రణాళికలు రూపొందించేలా చర్చించారు. పార్టీ బలోపేతం కోసం క్షేత్ర స్థాయిలో వివిధ కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో బసంపల్లి జనసేన సర్పంచ్‌ అభ్యర్థి గిరక శివయ్య, నారాయణస్వామి, గోపి, హరి, నాగేంద్ర, ప్రవీణ్‌ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com