Logo
Date of Publish : 10 August 2021, 4:15 pm
Editor : Sake Naresh

రహదారి నిర్మాణం పూర్తి చేయాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందించిన చెన్నేకొత్తపల్లి జనసేన నాయకులు

    చెన్నేకొత్తపల్లి, (జనస్వరం) : చెన్నేకొత్తపల్లి మండలంలోని నాగసముద్రం గ్రామానికి వెళ్లే రహదారి నిర్మాణం పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టాలని జనసేన కార్యకర్తలు స్పందన కార్యక్రమంలో తహసీల్చార్‌ నాగేంద్రకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు క్రాంతికుమార్‌, అమర్‌ మాట్లాడుతూ ఆరు సంవత్సరాలు క్రితం రహదారి పనులు చేపట్టారని, నేటికి పూర్తికాలేదన్నారు. చెరువు కట్ట నుంచి లీకయ్యే నీటి వల్ల దారిపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడి ప్రయాణానికి వీల్లేకుండా ఉందని వాపోయారు. గ్రామస్తులు చెరువుకట్టపై ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారన్నారు. రహదారి నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని వారు తహసీల్దార్‌ను కోరారు. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకుపోయి, పరిష్కారానికి కృషిచేస్తానని తహసీల్దార్‌ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమములో  జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com