Search
Close this search box.
Search
Close this search box.

కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్లను ఆవిష్కరించిన చీపురుపల్లి జనసేన నాయకులు

   చీపురుపల్లి, (జనస్వరం) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న 3 వేల మంది కౌలు రైతుల కుటుంబాలకు 30 కోట్ల రూపాయలు పార్టీ అందిస్తుంది. ఈ కార్యక్రమం దృష్ట్యా టీం పిడికిలి వారి అందిస్తున్న ఆటో, గోడ పోస్టర్లను చీపురుపల్లి నియోజవర్గం మూడు రోడ్ల కూడలిలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ది వెంకటేష్, బోడసింగి రామకృష్ణ, అగురు వినోద్ కుమార్, ఎడ్ల సంతోష్, బైరెడ్డి మణికంఠ, ఏడ్చర్ల లక్ష్మీ నాయుడు, భాస్కర్ రావు, చిన్నoనాయుడు, మన్ని పూరి గణపతి, యేసు, ముల్లు జగదీష్, గొల్ల బాబు, రమణ, మనోహర్, సురేశ్ కుమార్, కనకరాజు, సూరిబాబు తదితర జనసైనికులు, నాయకులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way