యువతలో ముందు మార్పు రావాలి : అరకు జనసేన నాయకులు సాయిబాబా, దూరియా

సాయిబాబా

    అరకు, (జనస్వరం) : అనంతగిరి మండలం వాలసి పంచాయితీ పరిధిలో గల జెండాగర్రు గ్రామంలో గల యువకులు మరియు వాలీబాల్ ఆటగాళ్ల తో  జనసేన పార్టీ నాయకులు సాయిబాబా ఆధ్వర్యంలో ఆ గ్రామంలో పర్యటించి వారితో సమావేశమై జనసేన పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ రాష్ట్రంలో మార్పు రావాలంటే ముందుగా ను యువతలో మార్పు రావాలని, మార్పుకు నాంది పలుకుతునటువంటి జనసేన పార్టీకీ మీరందరూ ఆదరించాలని, మద్దతు ఇప్పుడు ఉండాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు శ్రీను, యేసు రత్నం, దావీదు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way