Logo
Date of Publish : 15 January 2021, 4:45 pm
Editor : Sake Naresh

జల్లికట్టు వీక్షకులకు అన్నదానం చేసిన చంద్రగిరి నియోజక వర్గ రంగంపేట జనసైనికులు

           సంక్రాంతి సంబరాలలో భాగమైన కనుమపండుగను పురస్కరించుకొని చిత్తూర్ జిల్లా చంద్రగిరి నియోజక వర్గం A .రంగంపేట నందు చంద్రగిరి నియోజక వర్గం జనసేన పార్టీ కోఆర్డినేటర్ దేవర మనోహర పర్యవేక్షకులుగా, జనసేన పార్టీ PAC సభ్యులు Dr .పసుపులేటి హరిప్రసాద్ గారు గౌరవాధ్యక్షులుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, జల్లి కట్టు వీక్షకులకు మజ్జిగ, ఫుడ్ పాకెట్స్ మరియు వాటర్ పాకెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘనంగా నిర్వహించిన రంగంపేట జనసైనికులు కిషోర్, వేణు, కరుణాకర్, హేమాద్రి, బాను, వినోద్ మిగిలిన జనసైనికులకు అభినందనలు తెలియజేసారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com