Logo
Date of Publish : 25 April 2022, 6:54 am
Editor : Sake Naresh

రాజమండ్రి 9వ వార్డు జనసైనికుల ఆధ్వర్యంలో చలివేంద్రము ఏర్పాటు

    రాజమండ్రి, (జనస్వరం) : ఎండాకాలంలో ఎండలు తాకిడి ఎక్కువగా ఉన్న వేళ ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ఎప్పుడూ ముందుండే జనసేన పార్టీ ఈరోజు ఉదయం AV రోడ్డు NH5 సిగ్నల్ పాయింట్ వద్ద చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ హాజరయ్యారు. అలాగే ఇటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన 9వ వార్డు జనసేన నాయకులు చౌక్ కొండా మురళి, 9వ వార్డు జనసేన నాయకులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా నగర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com