Search
Close this search box.
Search
Close this search box.

తణుకు జనసేన నాయకులు ఆధ్వర్యంలో చలివేంద్రము ఏర్పాటు

     తణుకు, (జనస్వరం) : పశ్చిమగోదావరి జిల్లా, తణుకు నియోజవర్గం తణుకు మండలం దువ్వ గ్రామంలో జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన చలివేంద్రమును తణుకు నియోజకవర్గం జనసేనపార్టీ ఇంఛార్జ్ విడివాడ రామచంద్రరావు  చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా తొలిరోజు ప్రజలుకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తణుకు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు చిక్కాల వేణు, తణుకు పట్టణం అధికార ప్రతినిధి పంతం నానాజీ, దువ్వ జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీరాముల చిన్ని, లీగల్ సెల్ సెక్రటరీ కొయ్యల విజయ్ కుమార్, దువ్వ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరు పాల్గొన్నారు. ఈ కార్యక్రమమును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరపున ధన్యవాదములు తెలుపుకుంటున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way