Logo
Date of Publish : 12 April 2022, 12:43 am
Editor : Sake Naresh

పరిగి మండల జనసేనపార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రము ఏర్పాటు

    పరిగి, (జనస్వరం) : శ్రీరామనామ సందర్భంగా పరిగి మండలం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మోదా పంచాయతీ నాయకులు, జిల్లా సంయుక్త కార్యదర్శి శివ, మండల నాయకులు విష్ణు, హనుమంతు రామాంజనప్ప, అశోక్, పాపన్న, నారాయణ ఆధ్వర్యంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనసేవా దృక్పథంతో మోద గేట్ నందు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యుడు రమేష్, మండల నాయకులు నారాయణస్వామి, మధన్ మోహన్, శివ శంకర్, అనిల్, ఈశ్వర్, రాజు, దివాకర్, సతీష్, నాగభూషణం, సాయి, సురేష్, ధనుంజయ, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com