Search
Close this search box.
Search
Close this search box.

బెళుగుప్ప మండలం జనసేనపార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రము ఏర్పాటు

    బెళుగుప్ప, (జనస్వరం) : అనంతపురం జిల్లా, బెళుగుప్ప మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రమును బెళుగుప్ప డిప్యూటీ తహసీల్దార్ పీరా ప్రారంభించారు. ముఖ్య అతిధులుగా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ హాజరయ్యారు. అనంతరం బెళుగుప్ప మండల అధ్యక్షులు కాసంశెట్టి సుధీర్ మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో ప్రజల దాహార్తిని గుర్తుంచుకుని ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి సేవలను ప్రజలకు అందించడమే జనసేన లక్ష్యం అని చెప్పారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చేస్తాం అని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యక్రమాల నిర్వహణ సభ్యులు అజయ్, నాని, తిప్పయ్య, ఆంజనేయులు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way