కోలగట్ల గ్రామం ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ కాలువలు నిర్మించాలి : జనసేన నాయకులు దాడి భాను కిరణ్

      ఆత్మకూరు, (జనస్వరం) : ఆత్మకూరు నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ సూచన మేరకు ఆత్మకూరు నియోజకవర్గ జనసేనపార్టీ ఉపాధ్యక్షులు దాడి భాను కిరణ్ ఆధ్వర్యంలో సంగం మండలం కోలగట్ల గ్రామం SC కాలనీ నందు తేలిక పార్టీ వర్షాలు కారణంగా SC కాలనీ ప్రజలు నడిచే రహదారి వర్షం నీరుతో గుంతలు, బురద మయంతో ఏర్పడడం జరిగింది. ఇప్పటికైనా కోలగట్ల గ్రామం SC కాలనీ ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధికారులు గుర్తించి SC కాలనీలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజ్ కాలువలు నిర్మించాలని అధికారులని జనసేనపార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. లేనిపక్షంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఈ సమస్యలు తీర్చే దిశగా పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంగం మండల నాయకులు హాజరత్, గ్రామ ప్రజలు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way