Logo
Date of Publish : 18 May 2022, 3:47 pm
Editor : Sake Naresh

బీసీలకు అన్యాయం చేసిన సీబీఐ దత్త పుత్రుడు : గుంటూరు నగర జనసేన అధ్యక్షులు నేరేళ్ళ సురేష్

   గుంటూరు, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ లో బీసీలకు అన్యాయం చేసిన సీబీఐ దత్త పుత్రుడికి ఈసారి ఓటమి ఖాయమని గుంటూరు నగర అధ్యక్షులు నేరేళ్ళ సురేష్ అన్నారు. ఈ రాష్ట్రంలో బీసీలకు పదవులు కాదని చంద్రబాబు అనుచరుడయిన కృష్ణయ్యకు రాజ్యసభ ఇవ్వడమేంటి?అడిగేవారు లేరని మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతున్నారు. ఈసారి మీకు ప్రజలు ఓట్ల రూపంలో సరయిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.. ఒకప్పుడు గ్యాంగ్ స్టర్ నయిమ్ ఆర్. కిష్ణయ్యకి సంబంధాలు ఉన్నాయని మీరు విమర్శించిన సంగతి ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. ఇంతకన్న సిగ్గులేని రాజకీయం ఇంకొకటి లేదని ఎద్దేవ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com