జనసేన, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో స్నేహలత మరణానికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

జనసేన, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో స్నేహలత మరణానికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

              ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలో బీజేపీ పార్టీ మరియు జనసేన పార్టీ యాక్షన్ టీం మరియు SYF స్వచ్చంధ సంస్థ సంయుక్త౦గా  ధర్మవరం లో జరిగిన స్నేహాలత హత్యను ఖండిస్తూ నిందితులను వెంటనే శిక్షించాలని ఆ అమ్మాయి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు.  దిశా చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కొవ్వుతుల ర్యాలీ చేయడం జరిగింది. అలాగే మహిళల రక్షణ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా నిర్లక్ష్యంగా ఉందని మహిళ హోమ్ మంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపి నాయకులు దేవరాజు, శ్రీనివాసులు, చక్క సుబ్రహ్మణ్యం, సుమన్, హనుమంతారాయుడు, రామకృష్ణ, తదితర నాయకులు మరియు జనసేన యాక్షన్ టీం రాజేష్, జాకీర్, ఎర్రిస్వామి, దొనస్వామి, రామలింగ, అరుణ్, హీనయతుల్లా, అంజి మరియు వీరమహిళలు షేక్ తార, పర్వీన్ బేగం, మరియు స్టార్ యూత్ ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way