అమ్మవారి జాతరలో మజ్జిగ, స్వీట్, పులిహోర పంపిణీ చేసిన జనసైనికులు

జనసైనికులు

        అనకాపల్లి  ( జనస్వరం ) : ఎస్.రాయవరం మండలం, పెట్టు గొల్లపల్లి గ్రామదేవత శ్రీ గూడెపు అమ్మ జాతర మహోత్సవం సందర్భంగా పెట్టు గొల్లపల్లి గ్రామంలో GCR పౌండేషన్ మరియు జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు గడ్డం బుజ్జి పిలుపు మేరకు భక్తులందరికీ మజ్జిక, స్వీట్, పులిహోర, వాటర్ ప్యాకెట్ ఇవ్వడం జరిగింది.  ఈ కార్యక్రమానికి అతిథిగా ఉగ్గీన రాము, కొప్పి శెట్టి శంకర్, రా కోటి మురళి, సర్వసిద్ధి వెంకట్ రాజు, దార్ల బాబురావు, ధూలి రమణ జనసేన నాయకులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way