Logo
Date of Publish : 23 March 2022, 9:47 am
Editor : Sake Naresh

అమరవీరుల దినోత్సవం సందర్భంగా అవుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

     అవుకు, (జనస్వరం) : బనగానపల్లె నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు భాస్కర్ గారి ఆదేశాల మేరకు అవుకు పట్టణంలో అమరవీరుల దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ నాయకులు అజిత్ రెడ్డి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అవుకు జనసేన పార్టీ నాయకులు అజిత్ రెడ్డి, జనార్ధన్ లు మాట్లాడుతూ స్వతంత్ర్య పోరాటంలో ఎంతోమంది నాయకులు, సాధారణ ప్రజలు చనిపోయారని వీరందరి త్యాగాన్ని గుర్తు చేసుకునేందుకు మార్చి 23న అమరవీరుల దినాన్ని నిర్వహిస్తారు. 1931లో ఇదే రోజు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను బ్రిటిషర్లు పాకిస్థాన్ లోని లాహోర్ సెంట్రల్ జైలులో ఈ ముగ్గురిని ఉరి తీశారని అన్నారు. యువత వారిని ఆదర్శంగా తీసుకుని అన్యాయం, అక్రమాలపై ప్రశ్నించే తత్వం అలవాటు చేసుకోవాలని జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జనసేన పార్టీ తరఫున ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతామని తెలియజేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంసి రామ్, సింహాద్రి, చిన్న, ప్రసాద్, చిన్న తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com