హనుమాన్ జయంతి సందర్భంగా జనసేనపార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

    ప్రత్తిపాడు, (జనస్వరం) : ప్రత్తిపాడు నియోజకవర్గం, ఏలేశ్వరం మండలం, యర్రవరం గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలలో ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జ్  వరుపుల తమ్మయ్య బాబు, జగ్గంపేట జనసేన పార్టీ ఇంఛార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర, గ్రామ జనసైనికులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా యర్రవరం గ్రామం జనసైనికులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉదయం, సాయంత్రం  మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క జనసైనికులకు యర్రవరం జనసేనపార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way