Logo
Date of Publish : 21 November 2021, 4:58 pm
Editor : Sake Naresh

వరద ముప్పు గ్రామాలలో పర్యటించిన నెల్లూరు జిల్లా జనసేనపార్టీ సంయుక్త కార్యదర్శి బురలాల లీలా మోహన్

   సూళ్ళూరుపేట, (జనస్వరం) : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం వట్రపాలెం గ్రామంలోని వరద ముప్పుతో ఇబ్బందు పడుతున్న ప్రజలను బురలాల లీలా మోహన్ ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుకోవడం జరిగింది. వారు ప్రధానమగా ఎదుర్కొంటున్న సమస్యలలో నియోజకవర్గంలో వరద ముప్పు ప్రాంతంలో ఈ ప్రాంతం మొదటిది అని అన్నారు. అలాగే వట్రపాలెం ఇంటి పట్టాలు ఇచ్చినప్పుటి నుండి సరైన వసతులు లేని ప్రాంతం కూడా ఇదే అని వాపోయారు. వరద ముప్పు ఉన్నప్పుడు ఈ గ్రామానికి ఏ సహాయం అందలేదు అని, దాదాపు 10 సంవత్సరాలు నుండి రహదారులు కూడా లేవని, ఏ గవర్నమెంట్ అధికారులు, నాయకులు కానీ పట్టించుకోలేదు అని ఆ గ్రామంలోని ప్రజలు సూళ్లూరుపేట నియోజకవర్గం యువ నాయకులు బురకాల లీలా మోహన్ కి చెప్పడం జరిగింది. వారు వెంటనే స్పందించి ఈ సమస్యలన్నిటినీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారికి సహాయం అందే విధంగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు పుల్లయ్య, వెంకీ, మురళి, రఫీ, సన్నీ తదితురులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com