Search
Close this search box.
Search
Close this search box.

తాడిపత్రి పట్టణ చిరంజీవి యువత ఆధ్వర్యంలో శివ స్వాములకు అల్పాహార వితరణ

తాడిపత్రి

         తాడిపత్రి ( జనస్వరం ) : కులాలను కలిపే ఆలోచన విధానం ఆచరించిన తాడిపత్రి జనసైనికులు. తాడిపత్రి నుండి శ్రీశైలంకు పాదయాత్రగా వెళ్తున్న 400 మందికి శివ స్వాములకు ఆటో ప్రసాద్ ఆధ్వర్యంలో అల్పాహారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడిపత్రి పట్టణ చిరంజీవి యువత కమిటీ మరియు జనసేన పార్టీ పట్టణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో బుక్కపట్నం ఇమాంవలి, కె.రబ్బానీ JSP, అచ్చుకట్ల. అల్తాఫ్, షేక్.సాధక్, జాఫర్ సాదిక్, షేక్ష, దేవర.అంజి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way