Logo
Date of Publish : 06 September 2023, 9:41 pm
Editor : Sake Naresh

కడలి గ్రామంలో నామవరపు జయరాజు యువతతో బొంతు రాజేశ్వరరావు

          రాజోలు ( జనస్వరం ) : నియోజకవర్గం కడలి గ్రామంలో జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు నామవరపు జయరాజు యువతతో సమావేశమై వారి కష్టసుఖాలను, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మీ సమస్యలను మా అధినాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి మేమందరం యువతకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు, గ్రామ శాఖ అధ్యక్షులు చిన్ని, ఉలిశెట్టి లక్ష్మణరావు, మాజీ సర్పంచ్ వడ్డీ సత్యం, ఉల్లంపర్తి గాంధీ, మైలవరపు బాబురావు, మైలవరపు చిన్న, మంద దుర్గారావు, బొంతు సుమంత్, నామవరపు యేసు రత్నం, తవిటికి సూరిబాబు, ఉల్లంపర్తి రాజే తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com