కడలి గ్రామంలో నామవరపు జయరాజు యువతతో బొంతు రాజేశ్వరరావు

బొంతు రాజేశ్వరరావు

          రాజోలు ( జనస్వరం ) : నియోజకవర్గం కడలి గ్రామంలో జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు నామవరపు జయరాజు యువతతో సమావేశమై వారి కష్టసుఖాలను, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మీ సమస్యలను మా అధినాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి మేమందరం యువతకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు, గ్రామ శాఖ అధ్యక్షులు చిన్ని, ఉలిశెట్టి లక్ష్మణరావు, మాజీ సర్పంచ్ వడ్డీ సత్యం, ఉల్లంపర్తి గాంధీ, మైలవరపు బాబురావు, మైలవరపు చిన్న, మంద దుర్గారావు, బొంతు సుమంత్, నామవరపు యేసు రత్నం, తవిటికి సూరిబాబు, ఉల్లంపర్తి రాజే తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way