Logo
Date of Publish : 20 September 2022, 3:59 pm
Editor : Sake Naresh

హైదరాబాదులో నర్సాపురం నియోజకవర్గ జనసైనికులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన బొమ్మిడి నాయకర్

           హైదరాబాదు ( జనస్వరం ) : హైదరాబాద్ లో నివసిస్తున్న నరసాపురం నియోజకవర్గ జనసేన కుటుంబ సభ్యుల కోసం ప్రగతీ నగర్ శ్రీ కృష్ణ గార్డెన్స్ హైదరాబాద్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నరసాపురం నియోజకవర్గ జనఈ కార్యక్రమానికి నర్సాపురం జనసేన పార్టీ ఇంచార్జి, PAC సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ చైర్మైన్ బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నర్సాపురం నియోజకవర్గంలో జనసేనపార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని అన్నారు. 2019 ఎన్నికల తర్వాత జనసేనపార్టీ సామాన్య ప్రజల్లోకి చొచ్చుకుపోయేలా కార్యక్రమాలు చేశామన్నారు. అదే విధంగా ఎప్పటికప్పుడు స్థానిక సమస్యలను గుర్తిస్తూ వాటి పరిష్కార  ధ్యేయంగా పోరాడుతున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అత్యధిక మెజీరిటీ వచ్చేలా ప్రణాళికలు రూపొందించి ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. మీరు హైదరాబాదులో ఉంటూ పార్టీ కోసం చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. నా సేన కోసం నా వంతు కార్యక్రమంలో భాగమవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com