Logo
Date of Publish : 04 January 2024, 9:31 pm
Editor : Sake Naresh

నిత్యావసర సరుకులు అందించిన బొలిశెట్టి శ్రీనివాస్

    తాడేపల్లి గూడెం ( జనస్వరం ) : తాడేపల్లిగూడెం రూరల్ మండలం పుల్లయ్య గూడెం గ్రామంలో పెదమూర్తి ముసలయ్య గారి ఇల్లు గ్యాస్ బండ పేలి దగ్ధమైంది. సంఘటన తెలిసిన వెంటనే తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ రాష్ట్ర నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు సంఘటాన స్థలానికి చేరుకుని బాధితులకు నెలకు సరిపడా నిత్యవసర సరుకులు వస్త్రాలు దుప్పట్లు పదివేల రూపాయలు సహాయం అందజేశారు. ప్రభుత్వం వెంటనే ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, అడ్డగర్ర సూరి, పుల్లయ్య గూడెం ఆకుల శ్రీను, బద్దిరెడ్డి వాసు, గంగాధర్, పండు మరియు జనసేన నాయకులు జన సైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com