Logo
Date of Publish : 13 April 2024, 3:47 pm
Editor : Sake Naresh

టైలరింగ్ వృత్తి దారులకు బొలిశెట్టి భరోసా

     తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 13 (జనస్వరం) : ప్రస్తుతం రెడీమేడ్ వ్యాపారాలు రాజ్యమేలుతున్న తరుణంలో చేతివృత్తుల వారికి ఆదరణ కరువైందని తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపిస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి, జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. తాడేపల్లిగూడెం లోని బొలిశెట్టి నివాసం వద్ద శనివారం టైలరింగ్ యూనియన్ సభ్యులు బొలిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిసి బోలిశెట్టికి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో టైలరింగ్ వృత్తిదారులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని అలాగే చేతివృత్తుల వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టైలరింగ్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com