పేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన జనసేన నాయకులు బొలి శెట్టి శ్రీకాంత్

జన

              శ్రీకాకుళం, (జనస్వరం) :   శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం, కవిటీ మండలం వరఖా గ్రామంలో సుధాకర్ అనే వ్యక్తి రజక కులా వృత్తి చేసుకొంటూ కుటుంబం మొత్తాన్ని పోషిస్తున్నారు. గత కొంత కాలం నుండి కిడ్నీ సమస్య మరియు కాన్సర్ వ్యాధితో భాదపడుతున్నారు. హాస్పిటలలో ఆరోగ్యం చూపించుకోడానికి, మందులు కొనుక్కోడానికి కూడా డబ్బులకు  లేక ఇబ్బంది పడుతున్నారు. సుధాకర్ గారికి ముగ్గురు ఆడపిల్లలు, భార్య కూలి పనులకు వెళ్లి కుటుంబ భారం మోస్తున్నారు. ఆమె కూలి చేసిన డబ్బులతో హాస్పిటల్ కి చూపించలేక కుటుంబం పోషించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ విషయం ఫోన్ ద్వారా బొలి శెట్టి శ్రీకాంత్ గారికి కుటుంబ సభ్యులు తెలియ జేశారు. శ్రీకాంత్ గారు వెంటనే స్పందించి 10 వేలు రూపాయిలు బ్యాంక్ ద్వారా కుటుంబానికి పంపించారు. సుధాకర్ కుటుంబ సభ్యులు శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way