Search
Close this search box.
Search
Close this search box.

వైసీపీకి రాజీనామా చేసి జనసేనపార్టీలో చేరిన బొగ్గు శ్యామ్

   విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ జిల్లా వైయస్సార్సీపి సెక్రటరీగా పనిచేసిన బొగ్గు శ్యామ్ వైసీపీ పార్టీకి మరియు సభ్యత్వానికి రాజీనామా చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు నచ్చి విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు పి. వి. శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు పార్టీ జనరల్ సెక్రెటరీ తమ్మిరెడ్డి శివశంకర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగినది. ఈ కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వ వార్డు నాయకులు లంకా త్రినాథ్, రఘు, సతీష్, నగేష్, గాజుల శీను, జనసేన ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మి మరియు నియోజకవర్గ నాయకులు వీర మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way