బొబ్బేపల్లి సురేష్ నాయుడుపై అక్రమ కేసు, అండగా నిలిచిన జనసేన లీగల్ టీమ్

జనసేన

       సర్వేపల్లి ( జనస్వరం ) : సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడుపై అక్రమ కేసు ఈనెల 9వ తేదీన నాన్ బెయిలబుల్ కేసు పెట్టడం జరిగింది. ఈ కేసు విషయమై నెల్లూరు జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు చదలవాడ రాజేష్ గారి దృష్టికి వెళ్లడం జరిగింది. ఈ కేసు నాన్ బెయిలబుల్ కేసు అయినప్పటికీ ఒక చాలెంజ్ గా తీసుకొని చాకచక్యంగా తమదైన శైలిలో అనర్గళంగా తమ వాదనను వినిపించారు. యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేందుకు ఎంతో కృషి చేశారు. అదేవిధంగా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేయడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి నెల్లూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు చదలవాడ రాజేష్ కు, రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు ప్రతాప్ కు  ధన్యవాదాలు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way