Logo
Date of Publish : 29 April 2021, 9:27 am
Editor : Sake Naresh

నర్సీపట్నం మున్సిపాలిటీ 9 వార్డులో అద్దేపల్లి సౌజన్య గారి ఆధ్వర్యంలో బ్లీచింగ్ పౌడర్ పిచికారి

                   విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ జనసేన కౌన్సిలర్ శ్రీమతి అద్దేపల్లి సౌజన్య గారు, జనసేన టౌన్ ప్రెసిడెంట్ అద్దేపల్లి గణేష్ గారు 9వ వార్డ్ లో ఈ కరోన విపత్కర పరిస్థితుల్లో ప్రజలు క్షేమంగా ఉండాలని భయాందోళనకి గురి కాకుకూడదని ప్రతిక్షణం వార్డ్లో బ్లీచింగ్ పౌడర్ పిచికారి చేయించారు. అలాగే నిరంతరం శానిటేషన్ చేయించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదని, మాస్కులు శానిటైజర్ లు వాడాలని కోరారు. సామాజిక దూరం పాటించాలని  తెలియచేస్తూ ఎప్పటికప్పుడు  వార్డ్ లో పరిస్థితులు తెలుసుకుంటూ ప్రజల అవసరాలు తీరుస్తున్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com