Logo
Date of Publish : 04 January 2022, 5:05 pm
Editor : Sake Naresh

ప్రమాదంలో గాయపడిన జనసైనికుడిని ఆర్థిక సహాయం అందజేసి ఆదుకున్న రాష్ట్ర సమన్వయ కార్యదర్శి భవాని రవికుమార్

         అనంతపురం ( జనస్వరం ) : ఉరవకొండ మండల పరిధిలోని అమిద్యాల గ్రామంలోని అనిల్ అనే వ్యక్తి 6 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కుటుంబం మొత్తం రోడ్డున పడింది. కుటుంబ పోషణ భారమై తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన జనసైనికుడు అజయ్ ఈ సమస్యను సామాజిక మధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేసి జిల్లా నాయకులకు తెలపడం జరిగింది. వెంటనే స్పందించిన జనసేన పార్టీ రాష్ట్ర సమన్వయ కార్యదర్శి  భవాని రవికుమార్ గత నెల అమిద్యాల గ్రామానికి వచ్చి బాధితుడిని పరామర్శించి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రతి నెలా పది వేల రూపాయలు చొప్పున సంవత్సరం పాటు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ఉరవకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షుడు బోయ చంద్రశేఖర్ చేతుల మీదుగా బాధితుడికి ఈరోజు పది వేల రూపాయలు అందిచడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు హుసేన్, చోటు, ఉరవకొండ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com