Search
Close this search box.
Search
Close this search box.

నడుకూరు జనసేనపార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలు

     నడుకూరు, (జనస్వరం) : భగత్ సింగ్ జయంతి సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గo వీరఘట్టం మండ, నడుకూరు గ్రామంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేనపార్టీ నాయకులు మత్స పుండరీకం మాట్లాడుతూ ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అంటూ భారత యువత గుండెల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపి, బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టించిన విప్లవ వీరుడు, అతి చిన్న వయసులో ప్రాణాల సైతం త్రుణప్రాయంగా దేశం కోసం త్యాగం చేసిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు భగవత్ సింగ్ అని కొనియాడారు. యువత భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు చింత గోవర్ధన్, వాన కైలాష్, మక్క లక్ష్మీ నారాయణ, వావిలపల్లి విశ్వేశ్వర రావు, మజ్జి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way