Logo
Date of Publish : 12 August 2022, 1:55 am
Editor : Sake Naresh

కంభం మండలంలో పర్యటించిన జనసేన నాయకులు బెల్లంకొండ సాయిబాబు

     కంభం, (జనస్వరం) : ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం, కంభం మండలం పెద్ద నల్లకల్వ గ్రామంలో జనసేన పార్టీ ఇంచార్జ్ బెల్లం కొండ సాయిబాబు నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటి ఇంటికి వెళ్లి గ్రామ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. బెల్లంకొండ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జనసేన పార్టీ కౌలు రైతులు 3000 మందిని గుర్తించి ప్రతి కుటుంబానికి ఒక లక్ష రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క ప్రకాశం జిల్లాలో 77 మంది కౌలు రైతులకు 77 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగిందని గ్రామస్థులకు తెలియపరిచారు. జనసేన పార్టీకి ఓటు వేస్తే ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com