Logo
Date of Publish : 18 May 2022, 5:00 pm
Editor : Sake Naresh

దివ్యాoగులకు ఉపకరణాలు అందజేయాలని బాపట్ల జనసైనికుల వినతి

     బాపట్ల ( జనస్వరం ) : పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోనీ ఎమ్మెస్సార్ కళ్యాణ మండపంలో ఈ నెల 17వ తారీకు దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేస్తామని చెప్పి వీటిని వాయిదా వేయడం జరిగినదని అన్నారు. వాయిదా వేసిన సంగతి దివ్యాంగులకు సరైన టైంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారు. మంత్రి మేరుగ నాగార్జున గారు వెంటనే దివ్యాంగులకు క్షమాపణ చెప్పి ఉపకరణాలు పంపిణీ చేయాలని మరియు వారికి ప్రభుత్వం ఇచ్చే 3000 పెన్షన్ లో ఇలా ఉపకరణాలు ఇస్తాం అని పిలిచి ఒక్కొక్కరికి 200 రూపాయలు చార్జీలు అయ్యేలా చేశారు అది వారికి వృదా ఖర్చు అని అన్నారు. పెరిగిన ధరలతో ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్న దివ్యాన్గు లు పోరాటం చేయకముందే జాగ్రత్త వహిస్తే మంచిది. జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com