Search
Close this search box.
Search
Close this search box.

పేద మహిళకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన బాపట్ల జనసేన నాయకులు

బాపట్ల

    బాపట్ల, (జనస్వరం) : గుంటూరు జిల్లా బాపట్ల పట్టణం చింతవారి పాలెం గ్రామంలో జోగి సుబ్బారావు గారు ఆకస్మికగా మరణించటం జరిగింది. వారి భార్య విజయ ఇందిరమ్మ గారి ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసుకొని జనసేన పార్టీ బాపట్ల నియోజవర్గం ఆధ్వర్యంలో అరమళ్ళ సుజిత్ గారి సహకారంతో వారికీ నిత్యావసర వస్తువులు మరియు బియ్యం ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో కొట్రా మణికంఠ, ఇమ్మిడిశెట్టి మురళి కృష్ణ గారు, చేగుడి రత్నం, చేగుడి బాబు రావు, నక్క సుందర రావు, నక్క భాగ్యరాజు, ఏసోబు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way