Logo
Date of Publish : 18 May 2021, 5:39 am
Editor : Sake Naresh

దివ్యాంగులకు వ్యాక్సిన్ ఇంటి వద్దకే ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్న బాపట్ల దివ్యాంగ జనసైనికుడు

               బాపట్ల జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో గంటలనుండి 12 గంటల వరకు బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలోనిరసన చేయడమైనది. ఈ నిరసన ముఖ్య ఉద్దేశం కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్నది కావున కోవిడ్ వ్యాక్సిన్  రాష్ట్రంలోని దివ్యాంగుల ఇంటివద్దకే ఇవ్వాలని కోరారు.  ప్రస్తుతం వ్యాక్సిన్ సామాన్య ప్రజలకే అందడం లేదు. ఇక మాలాంటి దివ్యాంగుల పరిస్థితి ఏంటి అని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ కోసం ఆన్లైన్ లో ముందుగా బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి. కానీ, దివ్యాంగులు ఎలా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలో తెలియక అవస్థలు పడుతున్నారన్నారు.  జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం దివ్యాంగులకు సరైన వసతులు కల్పించాలని కోరారు. వారికి ఫించన్ తో పాటు కాస్తా ఆర్థిక సహాకారం అందించాలని కోరారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com